వాడవాడలా అన్నసమారాదన -24-09-2012
అమనాంలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాలుగొన్నారు.ఉత్సవాలలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమంను నిర్వహించారు.మూడు గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు ప్రసాదంను స్వీకరించారు.
ఈ అన్నసమరాధన దాతలుగా సి.పి రెడ్డి(ఆర్మీ) బి.గురునాయుడు,యం.
రఘురాం రెడ్డి ,జి.అప్పలనారాయణ ,కె.శివకుమార్,కొల్లి.పోలయ్య రెడ్డి కొల్లి.శ్రీను, విరళాలు అందిచారు.
ఈనాడు
చేపల చెరువులో కాసుల వేట -22-09-2012
No comments:
Post a Comment