Wednesday 24 October 2012

అమనాం లో వైఎస్సార్ జయంతి -08-07-2012

అమనాం గ్రామంలో వైఎస్సార్  జయంతి -08-07-2012







వైఎస్సార్  జయంతి సందర్బముగా  స్థానిక  వై.ఎస్.ఆర్  కాంగ్రెస్  నాయకులు  వైఎస్సార్  విగ్రహానికి పూలమాల  వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బముగా స్థానిక మహిళలు 
కేకు కట్  చేసి జయంతి కార్యక్రమము ని ప్రారంభించారు. ఈ కార్యక్రమము లో 
జి.వి  రమణా రెడ్డి, మరడ రఘురామిరెడ్డి , జి.శ్రీనివాస్ రెడ్డి  కె .ఈశ్వరరావు , 
ఎన్.గౌరిశంకర్ రెడ్డి, కె.నర్శింహా ,కె.గౌరిశంకర్ రెడ్డి, సిహెచ్ .చిట్టిబాబు, కె.నారయణరావు తో పాటు అధిక సంఖ్యలో మహిళలు  కార్యకర్తలు  
పాల్గొన్నారు .అందరికీ స్వీట్స్ పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమము లో  పాల్గొన్నవారి  ఫోటోస్ -08-07-2012






















   




No comments:

Post a Comment